Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తనను, తన కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా కొందరు టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మరో కీలక లేఖ రాశారు. తనపై జరుగుతున్న పరిణామాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కమిటీని కోరారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి రాసిన ఈ లేఖలో కొండా […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి