Rythu Bharosa : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. వానాకాలం సాగు సీజన్కు అవసరమైన పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం బటన్ నొక్కి నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. ఈ తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి