Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వానాకాలం సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎప్పటిలాగే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా పథకం అమల్లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేయబోతుందనే వార్తలు రాజకీయ, వ్యవసాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే దిశగా భారీ స్థాయిలో నిధులను […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి