Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశాలుగానే ఉంటాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార యంత్రాంగంపై అధికంగా ఆధారపడటం, క్షేత్రస్థాయి పరిస్థితులను నేరుగా తెలుసుకునే అవకాశాలు తగ్గిపోవడం వంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. తాజాగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన “పార్లే-బ్రిటానియా బ్యాచ్” వ్యాఖ్యలు టీడీపీ అంతర్గత వ్యవహారాలపై కొత్త చర్చకు […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి