Chandrababu : ఆంధ్రప్రదేశ్లో Andhra pradesh చేనేత రంగానికి కొత్త ఊపునిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు చేనేత కార్మికుల కోసం ‘నేతన్న భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర మంత్రి సవిత వెల్లడించారు.మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి