PM Kisan డబ్బులు రాలేదా..? రైతులు వెంటనే చెక్ చేయాల్సిన 5 తప్పులు ఇవే!

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరో విడత నిధులను విడుదల చేసింది. జూన్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18,880 కోట్లను నేరుగా జమ చేశారు. అయితే ఇప్పటికీ చాలా మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి