Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కర్నూలు జిల్లా మంత్రాలయం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రాలయం […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి