Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి షాక్ తగిలిందా ?

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు వేగం పెంచుకున్నాయని, కొత్త పరిశ్రమలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్న వేళ.. రాష్ట్ర ఖజానాకు చేరుతున్న ఎస్‌జీఎస్టీ ఆదాయం మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్ర సొంత వస్తు సేవల పన్ను (SGST) రాబడిలో ఏకంగా మైనస్ 7 శాతం వృద్ధి నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్ట్రోలర్ అండ్ […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp