Revanth Reddy : భారత రాజకీయాల్లో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే అంశం మరోసారి జాతీయ చర్చగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రతిపాదన రాజకీయ వర్గాల్లోనే కాకుండా యువతలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. అయితే ఈ పరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలని రేవంత్ సూచించారు. అలాగే రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే కనీస […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి