Janasena Party : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారిస్తుండగా, జనసేన పార్టీ కూడా సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన, అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ నాగబాబు వెల్లడించారు.అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానంలోనూ జనసేన అభ్యర్థులను బరిలోకి […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి