Chandrababu : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు వేగంగా కొనసాగుతోంది. SIR ప్రక్రియ పూర్తైన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2025 ఎన్నికల జాబితా ఆధారంగానే ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను సోమవారం నుంచి ప్రారంభం కానున్న […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి