PM Kisan : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతుల వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన PM Kisan Samman Nidhi Yojana ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి