Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ ఎందుకు భయపడుతున్నారు..!

Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు ఈసారి సమావేశాలు పెద్ద సవాల్‌గా మారనున్నాయి. ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తూ ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాల్సిన బాధ్యతను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయనపై ఉంచినట్లు తెలుస్తోంది. ప్రతి సమావేశంలోనూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని జగన్ నుంచి బొత్సకు సూచనలు అందుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్ష పాత్రను […]

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp