Revanth Reddy Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల అప్రైజల్ కమిటీ వెనక్కి పంపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామంపై ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు దీనిని సీఎం రేవంత్ రెడ్డి సాధించిన దౌత్యపరమైన విజయంగా ప్రచారం చేస్తుండగా.. ఏపీలోని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మాత్రం […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి