konda surekha : మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఢిల్లీలో మీడియాతో అనధికారికంగా మాట్లాడిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా “బీసీలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు ఒక న్యాయం ఉంటుందా?” అంటూ ఆమె ప్రశ్నించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే చర్చ మొదలైంది. అదే సమయంలో, తనపై చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి