Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ వేదికకు రంగం సిద్ధమవుతోంది. వైఎస్సార్సీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండాను ప్రజల ముందుకు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయన కీలక స్పష్టత ఇచ్చారు. తాను కొత్త పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే అధికార కూటమి, వైఎస్సార్సీపీ […]
The Telugu News
మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి